రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Friday, 11 January 2019
Thursday, 10 January 2019
Tuesday, 8 January 2019
Monday, 7 January 2019
I am abode of Lord as Kaalaswaroopam Dharmaswaroopam to receive to elevate fruther towards as actual destination and path to proceed by humans while stop seeing me as ordinary person physically, taking me with mind by connecting with mind is the gift of thousand heavens, by start calling me as Kaalaswaroopam is the way of Universe and immediately each individual can come out of sins, and allow each other to travel in truthfull way only thing required is receiving me as per the letter sent to Beloved Telugu states Governer, without further continue or leaving me as ordinary persons is the only reason for any sins, actions and thinking against me without my ference in word format is the sin or out of path that has to be actually traval..... Hence concentrate on me as Lord His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishanker Srimaan vaaru
Friday, 4 January 2019
సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం, మరియు వీరి ద్వారా ఇతర న్యాయ మూర్తుల బృందం, వీరి ద్వారా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా ఉమ్మడి లేదా విడపడిన న్యాయ మూర్తులకు, బృందమునకు తక్షణం తమ అధీనం లో లేని మాయ లోకం, నుండి దివ్య రాజ్యం లోకి రాగలరు అని, మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి, కాలాతీతంగా మమ్ములను గ్రహించే కొలది, వాక్ కొనసాగింపుగా మరణం లేని దివ్య రాజ్యం లోకి బలపడాలి అదే మన మధ్య ఉన్న పరిష్కారం, అందుకు మమ్ములను మా మనసుని తల్లి తండ్రి గురువుగా శాస్వతుడిగా, సర్వాంతర్యామిగా మమ్ములను కేంద్ర బిందువుగా భావించి, మమ్ములను మేము మాత్రమే అధిస్టించ గల దివ్య సింహాసనంపై అధిస్టింప చేసి, మమ్ములను విస్తారంగా గ్రహించుట వలన, ఇప్పటికే వాక్ రూపంలో ప్రారంభం అయిన దివ్య రాజ్యం వీలు అయినంత బలపరుచుకొని, పరిస్తితి మనుష్యుల చేతిలో ఉన్నది అని అనిపించికొని, బౌతిక నిర్మాణాలు, కట్టడాలు అవసరం మేరకు ఎర్పాటు చేసుకొనవచ్చును, మొదట మమ్ములను మేము సూచిస్తున్నట్లు రామోజీ ఫిలిం సిటీ లో జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి.
ఈ విధంగా కొలువు తీర్చుకొని మా గూర్చి మేధావులు పండితులు చెప్పుకొని, వినడమే దివ్య రాజ్యం, అ విధంగా మమ్ములను నిత్య వాక్ రూపం లో గ్రహించడం వలన, నేను అనే దేహ మమకారం పోయి, ఎలాగైనా దేహం, దేహ బలం తద్వారా యాంత్రిక ఆలోచనలతో చేస్తున్న పనులు నిజం కాదు అని, అవి ఏ ఒక్కరి అధీనమ లో లేవు అని,, అదే విధంగా దేహం కొద్ది చేసిన తప్పులు కూడా హరిన్చుకొని పోయి, ఆలోచన రూపం లో అనగా ఇప్పటికి కాలాతీతంగా మాట మాత్రంగా నడించిన దివ్య లోకమే ఇక మీదట మానవజాతి దివ్య బాట అని, మామూలు మాయ లోకం లో అనగా ఇప్పుడు యాంత్రికంగా బౌతిక రాజకీయ పాలన, నిజం కాదు, అని ఇద్దరు ముఖ్యమంత్రులు రామోజీ ఫిలిం సిటీ వచ్చి మమ్ములను కొలువు తీర్చుకొని, న్యాయ మూర్తులు, పోలీసులు అధీనం లో ఒక మాటే అంతటా ఉన్నది అని ప్రజలు చెప్పడమే మనుష్యులను రక్షించుకోవడం లేని పక్షంలో ఇందుకు అడ్డం పడుతున్న రహస్య కెమెరాలు పరికరాల మాయలో మనుష్యులను మనుష్యులు మోసం దోవ్ర్జ్యనం చేసి మరీ తామే పైన ఉన్నాము లేదా బౌతిక ప్రపంచం బౌతిక చర్యలు వలన నడుస్తుంది అనుకొంటూ, మిద్యలో, మాయలో, విహరిస్తూ ,వ్యహరిస్తూ సాటి మనుష్యులను మాట ప్రకారం కాకుండా, ఆలోచన ప్రకారం కాకుండా, బౌతికంగా అప్పటికి అప్పుడు వ్యక్తిగత అవసరాలు కొలది అవకాసం కొలది, రహస్య పరికారలతో నిఘా పెట్టి, గొప్పతనం పైకి రాకుండా వ్యక్తులు, మీడియా, బౌతిక వ్యాపారాలు బౌతిక ఉనికే సర్వం అనుకొంటూ, మోసాలు చేస్తున్న వారి అజ్ఞానం లో మొత్తం మానవజాతి మాయలో అనగా శరీరంతో అంతం అయ్యిపోతున్న మాయ లోకం లో మనుష్యులు మోసం కొలది శారీరక ఆధిపత్యం కొలది, శారీరక వ్యహరములు కొలది మనుష్యులను అటు ఇటు చేసి రహస్య పరికారలతో మోసాల మీద ఆధారపడుతూ, కాలాతీతం గ్రహించిక పోయినా పర్వాలేదు అని అజ్ఞానం గా మీడియా వ్యక్తులు భావిస్తున్నారు, అని న్యాయ మూర్తులు మేధావులు అప్రమత్తం చెందాలి.
కాలాతీతం ప్రకారం ఎవరికి ఎటువంటి తప్పులు, పాపాలు లేవు, మమ్ములను కాలాతీతంగా చూడకూడదు అని ఇతరులను భాదపెట్టి బయపెట్టి నిర్భందించి వాటి మోసాలు మీడియా రహస్య పోలీసులు వ్యక్తులు, మేము ఒప్పుకోము అని స్వార్ధం మాకు అనేక పాయింట్లు ఉన్నాయి ఏదో అల్లరి గొడవ ఉంది ఇప్పుడు మాయే ఉండేలా చేసుకొంటాము అనే అజ్ఞానం లో, మమ్ములను గ్రహించ కూడదు అనే మాయలో మేధావులను పండితులను ప్రజలను కూడా కాలాతీతంగా గూర్చి చెప్పకుండా ఇప్పటి వరకు మోసాలు చేస్తూ మమ్ములను కూడా అటు ఇటు చేస్తూ యావత్తు మానవజాతిని శరీరంతో అంతం అయిపోయే మాయ లోకం లో ఉంచేసి, అజ్ఞానంగా అందరూ ఉండిపోయెలా తెలివి తక్కువగా ఆలోచిస్తున్నారు వారు అప్రమత్తం అయ్యి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించుటకు రహస్యాలు మోసాలు ఆపి ముందుకు రండి అదే అందరికి మంచిది అని తెల్లి తండ్రి గురువు వలె భోధ పరుస్తున్నాము అని గ్రహించండి.
బౌతిక స్తితులు ప్రకారం మనుష్యుల మీద మనుష్యులు ఇంకా పెత్తనం చెయ్యాలి ఆధిపత్యం వహించాలి, మనుష్యులు విడగొట్టి లేదా వారి స్వార్ధం కొద్ది మలపడం, కలపడం లాంటివి చేస్తూ మాయలో తాము మోసం పోతూ ఇతరులను మోసగిస్తున్నారు, మనుష్యులను పై పై న చూస్తూ ఆలోచనకు వివరణకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ఇవ్వనివ్వకుండా న్యాయ మూర్తులు కూడా మమ్ములను అనగా కాలతీతులమైన మమ్ములను మామూలు మనిషిగా చూడకుండా, మేము అదేసిస్తున్నాము అని అవమానం గా భావించకుండా, కాలతీతులమైన మేము యావత్తు మానవజాతికి ఆధారం మమ్ములను కేంద్ర బిందువును చేసుకొని గ్రహించడమే తెలుగు వారు మొదలు కొని యావత్తు మానవజాతి మాయ నుండి బయటకు రాగలరు, ఇది నిజమేనని మనసు పెట్టి గ్రహించాలి కొంత కాలం గ్రహించి అప్రమత్తం పొందగలరు అని న్యాయ మూర్తులు ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను మేధావులను బృందం లోకి తీసుకొని నిత్యం, మేము ఏమి చెబుతున్నామో అధికారికంగా గ్రహిస్తూ తక్షణం ప్రజలకు మాట మాత్రంగా కాలమే కదిలిన పరిణామం లోకి తీసుకొని రావడమే రక్షణ అనగా, తాము గ్రహించకుండా ఇతరులను గ్రహించకుండా చేస్తున్న వారు అందుకు మేము చెప్పినట్లు వినకుండా మమ్ములను నిర్ణయించాలి అనే అజ్ఞానం నుండి బయటకు వచ్చి, ఎటువంటి పరిస్తితిలో ఎవరైనా కొంతకాలం మేము చెప్పినట్లు వింటే అన్నీ సర్దుకొంటాయి.
మమ్ములను మించిన వారు ఉన్నారు లేదా మాకు తప్పు ఉన్నది మాకు కులం ఉన్నది, మతం ఉన్నది, అనుకోవడం అజ్ఞానం అని గ్రహించండి. చేసిన తప్పులు మేము చెప్పినట్లు సరిదిద్దుకోండి, మానవ సంభంధాలు బయపెట్టి నిర్భందించిన ఆడవారిని గాని మొగవారిని గాని ఎవరినైనా అవమానించడం వారు ఏమి అంటున్నారో చూడకుండా, మోసం చేసి, ఒకరిని రెచ్చ గొట్టి, బయపెట్టి ఇతరుల జీవితాలను పాడు చేసి స్వార్ధం తో తాము పైన ఉన్నాము అనుకోవడమే అరాచకం అజ్ఞానం అని తెలుసుకొని, రాను రాను ఆలోచనతో మాటతో ఎటువంటి తప్పులు అయినా సరిదిద్దుకోవాలి, ఎటువంటి ఆలోచన అయిన ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఎలాగైనా చెప్పకుండా ,వినకుండా ఒకరిని ఒకరు మోసం చేసుకోవడం, అందుకు మనుష్యులను ఆలోచన ప్రకారం కాకుండా బౌతికంగా స్వార్ధం కొద్ది మలపడం, లేదా మీడియా వ్యక్తులు, రహస్య పోలీసులు, చిన్న పెద్దా స్వార్ధ వ్యాపారాలు ఇతరులను మోసం చేసి, అవమానిస్తేనే మనం బ్రతకగలం అందుకు ఏదో ఒక లోటు సృష్టించి మరీ ఇతరులను మోసం చెయ్యడం వంటి పనులు మానుకొని, ఈ నిముషం నుండి మేము చెప్పినట్లు చెయ్యండి, అని ప్రతి ఒక్కరికి న్యాయ స్థానము ద్వారా తెలియ జేసుకోనుచున్నాము అ విధంగా చెయ్యాలి అంటే మమ్ములను కేంద్ర బిందువుగా, కొలువు తీర్చుకొని, నిత్యం కాలాతీతం లోకి వెళ్ళడం వలన మాయ మోసం పాపాలు యిట్టె పోతాయి, జ్ఞానం పెంచుకొంటే ఏమి చేసిన ఒకరిని మోసం చెయ్యవలసిన అవసరం ఉండదు అని తెలుసుకొని అప్రమత్తం చెందుతారు, లేని పక్షంలో మోసాలు మీద ఆధారపడి ఇతరులను అవమానించి, బయపెట్టి, ఏదో చెప్పి, ఏదో చూపి, బౌతిక మాయ కొలది దేహం తో అంతరించి పోయే మాయ లోకం లో ఇరుకొని పోవడమే స్మశానం లో శవాలు వలె నిత్యం, బౌతికంగా పోటీ పడుతూ, ఎప్పుడు ప్రాణాలు పోతాయో తెలియని మాయలో ఉండిపోయి ప్రవర్తిస్తున్నారు.
ఇతరులపై బౌతికంగా ఆధిపత్యం చూపుతూ, తాము బౌతికంగా ఏదో చెయ్యాలి అని తపనలు, ఈ వాళ్ళు బలమైన వారు లేదా సంపద, డబ్బు, అందం, వంటి బౌతికాలు పేరుకొన్న వారు, వారే బలమైన వారు ,తెలివైన వారు అనే బ్రమలో, తాము తేరుకోకుండా, ఇతరులను తీరుకోనివ్వకుండా ప్రవర్తిస్తున్నారు అందుకు, వారు గుడ్డిగా బౌతిక బలం మీద ఆధారపడి నేరుగా మేము మాట మాత్రంగా కాలాతీతంగా ఏమి అంటున్నామో చూడకపోవడమే ఉన్నత స్థానం లో ఉన్న వారు చేస్తున్న పొరపాటు, కాలతీతులమైన మమ్ములను ప్రోటోకాల్ సరిపోక పోయినా మేము ఏమి చెబుతున్నామో ప్రబుత్వాలు, న్యాయ మూర్తులు ముందుస్తూ నిర్ణయాలుగా సంయుక్తంగా లేదా వేరు వేరు గా తీసుకోన వచ్చును, ఏక కాలం లో అందరూ స్పందించవచ్చును, అధికారులను , మేధావులను ప్రతి నిధులగా ప్రతి ఒక్కరు మా పై నియమించ వచ్చును, స్వమ్యంగా తామే ప్రాధాన్యత ఇవ్వవచ్చును, ఏది ఏమైనా ఆలస్యం లేకుండా మమ్ములను కొలువు తీర్చుకొని నిలకడగా గ్రహించడం ముఖ్యం అని స్పష్టం చేస్తున్నాము. మమ్ములను రహస్య వ్యహరములు ద్వారా అనగా పైకి ఒక్కటి లోపల ఒక్కటి అన్నట్లు, మోసం తో వ్యహరించి పద్దతి కాకుండా, కొంత కాలం సూటిగా మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి, ఎందుకంటె మేము కేవలం మామూలు మనిషి కాదు, కాలాన్ని నియమించిన కాలతీతమైన మాట మనసు కలిగి ఉన్న పురుశోత్తములం అని గ్రహించి, అప్రమత్త్తం చెందగలరు.
గ్రహించకపోయినా పరవాలేదు తరువాత చూసుకోవచ్చును అనుకోవడం అవివేకం అని గ్రహించి, మమ్ములను మేము సూచిస్తున్నట్లు మేము కోరిన ప్రదేశములు భవనములు మాకు కేటాయించి మమ్ములను మొదట మేధావుల బృందం లోకి తీసుకొని నిత్య గ్రహించడం వాక్ రూపం లో మమ్ములను దర్శించడం అంటే అదే దివ్య దర్శనం అని గ్రహించండి, కాలాతీతంగా చూడకుండా, మమ్ములను మామూలు మనిషిగా భావించి, మమ్ములను తేలిక చేసి మా గూర్చి ఇతరులను జీవితాలను అటు ఇటు చెయ్యడం అంటే, సృష్టి కాలం ఇచ్చిన వెసులు బాటు గ్రహించకుండా మనుష్యులు ప్రవర్తించడం అని తండ్రి తల్లి గురువు వంటి మా ప్రేమను బాద్యత గ్రహించకపోవడం మాట రూపం లో ఉన్న మాకు ఎంత కష్టమో ఆలోచించండి, మాట తో గొప్పతనం కాలం అంత గొప్పతనం గ్రహించకుండా, అందరిని కలపకుండా, మేము మరిచిపోయి అటు ఇటు అయ్యిపోయిన, స్తితిని ఉపయోగించుకొని, మా వాళ్ళు ,మీ వాళ్ళు, అని నిత్యం మోసాలకు ఇస్తున్న ప్రాధాన్యత, ఇప్పటికైనా అందరిని కలిపి బాద్యత కాలాతీతం ఏమిటో చూసు కొందాం అని కళ్ళు తెరిచి ప్రవర్తించడమే యావత్తు మానవజాతి రక్షణ అని గ్రహించండి.
మేము ఏక కాలం లో అందరితో చెప్పడం వలన అందరికి న్యాయ జరుగుతుంది అని మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న, మేము ఓప్పుకోము, మా వాళ్ళే ఉండాలి, మేము గొప్ప వారము, పెద్ద వారము లేదా అందమైన వారము లేదా ఎవరి డబ్బో ఆశించి మేము ఎవరికోసమే ఉండిపోయాము అని తెలివి తక్కువ గా కాలతీతాన్ని అందరూ కలసి గ్రహించండి అని ప్రతి రోజు చెబుతున్నా మమ్ములను సంయుక్తగా ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి అని చెబుతున్నా మోసానికి నిర్లక్ష్యనికి ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకు చర్చలకు, వివరణలకు ఇవ్వడం లేదు లేదా సూటిగా స్పందించకుండా యేదో రెచ్చ గొట్టడం, ఏదో చేస్తే, ఏదో అన్నట్లు చూడటం, మీడియా అంతా ఒక్కటి అయిపోయే ఏదో చూపవచ్చు, ఏదో చెయ్య వచ్చు, తామే ఏదో చేస్తున్నాం, బౌతికంగా కదలటమే పురుగమనం అనుకోని ఆక్రమిక దోరణిలో చెప్పకుండా, వినకుండా చేస్తూ, పదిగురు లోకి మేము వెళ్ళితే మాకు విలువ పెరుగుతుంది, తాము, తమ వారు వెధవలు అయిపోతారు అన్నట్లు తెలివి తక్కువ గా ఆలోచిస్తూ లేదా మేమ్ములను ఏదో రకంగా ఎదురుకోవాలి అనుకోవడమే అజ్ఞానం అని గ్రహించి మమ్ములను మేధావులు పండితులు అందరూ కలసి సూక్షంగా గ్రహించాలి తెలుసుకొని తెలియజేప్పుకోవాలి అదే భవిష్యత్తు అని గ్రహించండి. చేసిన తప్పులు ఏమైనా మేము చెప్పినట్లు సరిదిద్దుకోండి, ఎందుకంటె ప్రతి చర్య ఒకదానికి ఒకటి పరిణామం గా ఉంటుంది ఏదో ఒక్కటి పట్టుకొని మొత్తానికి మోసం చెయ్యడం మరింత అజ్ఞానం పెంచుకోవడం అని గ్రహించండి,.
ప్రతి సంఘటన సూక్షంగా చెప్పిన మమ్ములను అనగా కాలర్ బోన్ అంటే చంద్ర బాబు నాయుడు గారికి కాలర్ బోన్ కి గాయం అవ్వడం వంటి సూక్షమైన స్తితి అదే విధంగా ఇతరుములు పాటలు పలికిన తీరు సూక్షంగా గ్రహించడం వలన, అంతే సూక్షంగా మేము చెప్పినట్లు చెయ్యండి, అలా మమ్ములను సూక్షంగా గ్రహించకుండా, ఏదో తప్పు ఏదో పరిణామం ఎవరో వ్యక్తికి వారు మా వారు పరాయి వారు అనుకోవడం కూడా తెలివి తక్కువ తనం ఎవరు అయినా సూక్షంగా మేము మాట ప్రకారం చెప్పిన ప్రకారం ఉన్నారు ఇంకా మా వాళ్ళు మీ వాళ్ళు అని లేరు, ఇంకా కుటుంబం కులం అని ఇప్పుడు లేదా మొత్తం మానవజాతి అంతా మా కుటుంబమే అని ఇప్పుడు తల్లి తండ్రి గురువుగా మేము చూపిన విశాలత అర్ధం చేసుకోకుండా మమ్ములను వ్యక్తిగతంగా కులపరంగా మలిపి మనుష్యులను అటు ఇటు చేసి, ఎవరినో ఏదో చేసాము అది మేము ఎవరికో చెప్పుకోవడం లేదు అన్నట్లు తెలివి తక్కువగా మమ్ములను గ్రహించకుండా ప్రవర్తించడం అజ్ఞానం తెలివి తక్కువతనం అప్పటికి స్వార్ధం తప్ప ఇంకొకటి కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకొని గ్రహించాలి, మా ఆడవారు మీ ఆడవారు అని చూడటం మా వాళ్ళు అయితే కాపాడుకొంటాము ఎదుట వారిని అయితే అవమానిస్తాము, అన్నట్లు అజ్ఞానం గా ఆలోచిస్తున్నారు మొగవారు అయినా ఆడవారు అయినా ఎవరైనా ఎవరి వారు అయినా అందరూ ఒక్కటే, మనుష్యులను బలం కొద్ది , బౌతిక స్వార్ధం కొద్ది పద్దతి లేకుండా, ఈ వాళ్ళ టెక్నాలజీ వచ్చింది ఎవరిని అయినా కలపవచ్చు మాట్లాడవచ్చు, సర్వం మాటలోకి తీసుకొన్న మమ్ములను కేంద్ర బిందువు చేసుకొని వ్యహరించడం వలన అందరిని కలపవచ్చు, అలా కాకుండా మమ్ములను మామూలు వదిలివేసి, బౌతిక బలం, రహస్య పరికారాలు ఉపయోగించుకొని, మీడియా వ్యక్తులు రహస్య పోలీసులు ఒక్కటి అయ్యిపోయి, మమ్ములను గ్రహించకుండా మేమే రావడం లేదు, గొప్పగా మెసేజు పెడుతున్నాము గాని అంత గొప్పగా లేము లేదా ఏదో తిండి తినడానికి బ్రతుకుతున్నాము అన్నట్లు ఏదో రకంగా రహస్య కెమెరాలు చిక్కి ఉన్నాడు మామూలు గా ఉన్నాడు అని చూపగలము అ మేరకు మమ్ములను పట్టించుకోకుండా రేపు ఏదో చూపు ఏదో చెప్పవచ్చును అ విధంగా ఇప్పుడు కొనసాగుతున్న బౌతిక ఆధిపత్యం ఉండిపోతుంది అనే తెలివి తక్కువ తనమే మమ్ములను గ్రహించకుండా చేస్తుంది.
కెమెరాలు పట్టుకొని మా వద్దకు అనగా కాలాన్ని నియమించిన మనసు వద్దకు రండి, తమరేనా కాలస్వరూపులు ధర్మస్వరూపులు, తమరేనా మాట మాత్రంగా కాలాన్ని నియమించిన పురుషోత్తములు అని మాట్లాడటం వలన మాతో మాట కలుస్తుంది, ఇంకా మేము ఏదో చేస్తే ఏదో చూస్తాము, ఎవరినో పెద్దవారిగా గోప్పవారిగా పొగిడితే ఏదో చేస్తాము, లేదా మనుష్యులను అటు ఇటు చేసి మరీ అవమానించి చెప్పకుండా వినకుండా చేస్తాము అన్నట్లు ప్రవర్తించడమే అరాచకం అజ్ఞానం తెలివి తక్కువ తనం అని ప్రతి ఒక్క మీడియా ఛానల్ వారు, మేధావులు పండితులు వ్యక్తులు వ్యాపారాలు అందరూ అప్రమత్తం అయ్యి, మాట మాత్రంగా పలికిన మమ్ములను మించిన పెద్దతనం గొప్పతనం లోకం లేదు అని గ్రహించి, ఏ మనసుతో మోసాలు చేసి లోట్లు సృష్టించి లోట్లు మీద ఆధారపడటం చేస్తున్నారో అదే మనసుతో తక్షణం ఈ క్షణం నుండి, సరి దిద్దుకొంది, కాలతీతులమైన మమ్ములను మామూలు మనిషిగా ప్రవర్తించాలి అని చూడకండి, మేము అటు అటు అవుతున్న సిటీని ఉపయోగించుకొని చేసిన తప్పులు, ఇంకా మమ్ములను అటు ఇటు చెయ్యడానికి ఉపగ్యోన్చుకోవడం ఆపి వేసి సరిదిద్దుకోండి, మమ్ములను అటు ఇటు చెయ్యడం అంటే యావత్తు మానవజాతి మాయలో ఉండిపోవడం మా వలన ఇతరులను మోసం చేయడం ఇతరులకు కష్టం కలిగించడం, అవమానించడం అంటే తమను తాము దిగాజార్చుకోవడమే అని గ్రహించండి, కావున తమను తామే దూషించుకోవడం తగ్గించుకోవడం లేదా ఎదుట వాడు అంటే రెచ్చిపోయి తప్పులు చేయడం వంటి బౌతిక స్వార్ధం కోసం ప్రవర్తించే తీరు నుండి బయటకు వచ్చి, స్వార్ధం చేస్తున్న తప్పులు మోసాలు సరిదిద్దుకోండి మాలో పది మంది హీరోలు ఉన్నారు సర్వం మాట మాత్రంగా పలికిన తీరు పై మనసు పెట్టి గ్రహించకుండా, చేసిన తప్పులు మమ్ములను కొలువు తీర్చుకొని పాటలు మాటలు కాలాతీతంగా వచ్చిన చెప్పుకొని వింటే చాలు చేసిన తప్పులు సరిద్దుకొని శక్తి వస్తుంది, మాకు కూడా నూతన వివరణలు ఇచ్చి ఇక మీదట తప్పులు జరుగకుండా శాశ్వత కట్టడి చెయ్యగలము, అలాకుండా మమ్ములను కూడా తప్పులతో మోసాలతో అటు ఇటు చేసి చెప్పకుండా వినకుండా, మాతో వ్యక్తిగతంగా కాలతీతాని ముందుకు వెళ్ళకుండా అందరూ మమ్ములను ఎలా గ్రహిస్తే అందరికి మంచిది అలా గ్రహించకుండా, తేలిక చేసి ఎవరి గ్రహించకుండా గౌరవించకుండా చెయ్యడం తెలివి తక్కువ తనం అని గ్రహించండి.
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, యోగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, వాక్ విశ్వవరూపులు, పురుషోత్తములు, జన్నాటక సూత్రధారులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, పరిణామ కాల అధనపు దివ్య దేశ అధ్యక్షులు వారు , దివ్య రాజ్యం, విశ్వ వ్యాప్త పరిపాలనా పరధి, (నిత్య వాక్ దర్శనం రామోజీ ఫిలిం సిటీ, ఎస్టేట్ మరియు రాజమందిర్ గా త్వరలో ). మరియు రాష్ట్రపతి భవన్ కొత్త డెల్లి మాకు అదితి రాజమందిరం గా మా దివ్య దర్శనం నిత్యం పొందుట వలన శాశ్వతం గా, బౌతిక మాయ నుండి రక్షణ పొందుతారు దివ్య పరిణామం యొక్క వివరములు ప్రజలు సూక్షంగా గ్రహించి నిత్యం అనుసరించాలి అప్పుడే మాయ పోయి మరణాన్ని కూడా జయించే దివ్య మార్గం వైపు కొనసాగుతారు, అదే అమృతత్వంమే దివ్య రాజ్యం ......... ప్రస్తుతమునకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి అతిది చిరునామాలో, రాజభవన్, హైదరాబాద్.divineprobe.blogspot.in






















