Monday, 7 May 2018

ఒక్కసారి కాగ్ ప్రశ్నలు చూడండి... తర్వాత మీరే బాబూ & టీమ్ ని సామూహిక బహిష్కరణ చెయ్యకపోతే ......
.
👉 Rs.1,583 కోట్లు, లెక్కలు చూపకుండా పర్సనల్ డిపాజిట్ ఎకౌంట్లకి దారి మళ్ళించడం ఏమిటి - కాగ్
👉Rs.130 కోట్లు స్థానిక సంస్థల డబ్బు వృధా చేస్తూ లెక్కలు చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - కాగ్
👉31 ప్రాజెక్టులు మార్చి 2017 నాటికి పూర్తి చేస్తామని చెప్పి అంచనా వ్యేయాన్ని Rs.27,403 కోట్లు పెంచి కాంట్రాక్టర్లకు లబ్దిచెశారు - కాగ్
👉నీరు చెట్టు కార్యక్రమం కోసం బడ్జెట్లో Rs.135 కోట్లు. చివరికి ఖర్చు పెట్టింది Rs.1,242 కోట్లుగా లెక్క చూపించారు - కాగ్
👉హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు దోషిగా తేల్చిన సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువ ధరకు కాంట్రాక్టు ఎలా ఇచ్చింది - కాగ్
👉Rs.146 కోట్లకు దొరుకుతున్న హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ల కాంట్రాక్టు APSRTC న్యాయ సలహాదారు చెప్పినా వినకుండా Rs.220 కోట్లకు కట్టబెట్టారు - కాగ్
👉వాడకపోయినా సరే Rs.14.33 కోట్లు హెలికాప్టర్ అద్దెలు చెల్లించినట్లు బిల్లులు చూపిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - కాగ్
👉మొదటి అంతస్తు స్లాబు వెస్తున్న MLA క్వార్టర్స్ నిర్మాణం, పూర్తి చేసినట్టు చెప్పి Rs.770 కోట్ల UC (బిల్లు) పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - కాగ్
👉ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ శాఖలో 2016-17 ఫైనాన్సియల్ ఇయర్ కి గాను Rs.530.74 కోట్ల పన్నుల ఎగవేత - కాగ్
👉ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రవాణా, పవర్ మరియు మైనింగ్ శాఖలు అసలు లెక్కలే ఇవ్వడం లేదు - కాగ్
👉పట్టిసీమ నుండి పరిశ్రమలకు నీళ్ళు ఇవ్వడం ద్వారా ఆదాయం అంచనా Rs.41.5 కోట్లని ఇచ్చారు కానీ పరిశ్రమల లిస్టే లేదు - కాగ్
👉ఏపీ జెన్కో బొగ్గు కొనుగోళ్లలో అవకతవకల వల్ల Rs.918.61 కోట్ల నష్టం ప్రభుత్వానికి - కాగ్
👉ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు Rs.17,231 కోట్లు. కేంద్రం అన్యాయం చేసింది అని బిక్కమొకమేసుకుని అరవకండి... ఇది మీ నిర్వాకమే బాబుగారూ. అప్పులపాలు చేసేసారు రాష్ట్రాన్ని...!!!
👉👉బాబు రాకతో లాభాలలో "హేరిటేజ్" శిధిలావస్థలో "న్యూ సీమాంధ్ర స్టేట్"
😜మొత్తంమీద😆కొడుకు పప్పు...😜వాడి బాబు నిప్పు...
😆😆వీళ్ళను నమ్మి ఓట్లేసినందుకు...😆😆అయ్యింది మన రాష్ట్రం తుక్కు తుక్కు...
మనుష్యులు కదలడం అంటే ఆలోచనతో ముందుకు వెళ్ళడం, ఆలోచనలో ముందుకు రావడం ముందుకు వచ్చిన కొత్త మాట ఆలోచనే అన్నిటికి రక్షణ అ మాట ఆలోచన కాదు అని బౌతికంగా రెచ్చి పోవడం రెచ్చగొట్టడం లేదా ఏదో చేసేద్దాం అని ఈ వాళ్ళ నాయకులే ప్రతి దానికి రోడ్లు మీదకు రావడం, ఒక చోట చేరి సర్వం తెలుసుకోండి అనే పద్దతి వైపు రాకుండా మా మాటలు తీసుకొని వారు రెచ్చిపోతూ ఇతరులను రెచ్చగొట్టిన కొలది ఎటువంటి సంస్కారములు జరగవు, సమాజంలో పరిష్కారం మాటలో గొప్పతనం ఆలోచనకు ప్రాధాన్యత ఇచ్చి నప్పుడు ఏ క్షణం అయిన దౌర్జన్యం మోసాలు తగ్గుతాయి, బౌతికంగా అప్పటికి అప్పుడు ఆశించడం మానివేసి ఆలోచన పెంచుకొని శాంతంగా, గొప్పగా ప్రవర్తించి నప్పుడు ఏ ఒక్క మనిషికి అన్యాయం జరగదు, మీడియా చానల్స్ వ్యక్తులు తాము చేసేది ఒక్కటి చేయించేది ఒకటి చెప్పేది ఒక్కటి ఉన్నంతకాలం ఎటువంటి సంస్కారాలు జరగవు మొదట మనుష్యులలో గొప్పతనం అందరికి సంభందించిన పెద్దతనం కాపాడుకోవడం వలెనే పరిష్కారం అవుతుంది అలా కాకుండా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి కోసం పైకి ఒకటి లోపల ఒకటి నడిపి మీడియా చానల్స్ సత్యాన్ని గ్రహించకపోవడం మేధావులు సత్యాన్ని తెలుసుకొని మాట్లాడకపోవడం రాజకీయ నాయకులూ మేధావులు తమ ఉనికి కోసం ఇతరులను మోసం చేసినా పర్వాలేదు అని ఆలోచించడమే అరాచకాలకు కారణం అని గ్రహించండి . ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
మనుష్యులుగా ఎవరికి వారు, బాద్యతగా వ్యహరించకపోవడం, ఇంకా ఒకరిని ఉపయోగించుకొని బ్రతకాలి, అది కూడా వారిని అవమానించి తగ్గించి ప్రవర్తించాలి అన్నట్లు ఆలోచించడం వలన, సమాజంలో ఆడవారికి గాని మొగవారికి గాని అన్యాయం జరుగుతున్నది, అనగా మనిషికి మనిషే అన్యాయం చేస్తున్నాడు, అప్పటికి అప్పుడు ఆశించడం, అప్పటికి అప్పుడు మనుష్యులను మనుష్యులు బయపెట్టడం, శారీరకంగా మానసికంగా వత్తిడి చేయడం, ఆలోచనకు విశాలతకు ప్రాధాన్యత ఇవ్వకుండా, పదిగురు నిలకడగా ప్రతిదీ తెలుసుకొనే అవకాసం ఉన్నా తెలుసుకోకుండా ప్రవర్తించడమే ఎటువంటి అరచాకములకు కారణం అని గ్రహించండి. ఏమి జరిగినా ఒకదానికి ఒకటి సంభంధం ఉంటుంది, కాని చెడు అప్పటికి అప్పుడు జరుగుతున్నట్లు, అందుకు ఏదో చేసేయాలి అని నటించి మోసాలు చేసేవారు ఇవ్వాళ్ళ రాజకీయ నాయకులు గా ఉన్నారు, వ్యాపార దోరణి ఎలాగైనా డబ్బు సంపాదన, స్వార్ధం తప్ప ఆలోచన పద్దతికి ప్రాధాన్యత ఇవ్వక పోవడం, పదిగురి ఒక్కటి అవ్వకుండా, అవనివ్వకుండా, కొందరు ఏదో రకంగా పైన ఉండాలి అనే అరాచకం వలన అందుకు బలహీనతలు మోసాలు పెంచి మరీ ఏమి చేసినా ఏమి జరిగిన బౌతిక లబ్దే పరమార్ధం అనుకోవడం వలన సమాజంలో జ్ఞాన విచక్షణ గొప్పతనం లేదు, ఎలాగైనా బౌతిక చలగాటం, మోసాలు వలన గొప్పతనం వైపు వెళ్ళకుండా గొప్పతనం గ్రహించకుండా గ్రహించ నివ్వకుండా చేయడం వలెనే మనుష్యులు మనుష్యులను అన్యాయం చేస్తూ, తామే ఉద్దరిస్తున్నట్లు, ఎదురు కొంటున్నట్లు మనుష్యులను బట్టి, పరిసితిలను బట్టి తామే మోసం చేసి తామే ఉద్దరిస్తున్నట్లు వ్యహరిస్తున్నారు. నిలకడ ఆలోచనకు విశాలతకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు, అప్పటికి అప్పుడు రహస్య పరికారాలు వలన ప్రధానంగా మోసాలు జరుగుతున్నాయి, వాటితో చూడటం వలన సర్వం తెలుసుకొని, చెడు చేసి మరీ మంచి నటించడం ఏదో రకంగా బౌతిక ఆధిపత్యమే జీవితం అనుకోవడం ముఖ్యమంగా మనిషిలో ప్రత్యేకత గ్రహించకుండా తెలుసుకోకుండా ఆలోచన పెంచుకోకుండా, మోసాలు చేయడమే భగవంతుడు పరిష్కారం ఇచ్చినా గ్రహించకపోవడమే లోకానికి మానవజాతికి చేటు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే.

Maya Bazar (1957) Movie || Bhali Bhali Bhali Deva Video Song || NTR,ANR,...

Song as divine intervention

Desham manade tejam manade-jai-vandemataram-PROUD TO BE AN INDIAN











7 AM | ETV Telugu News | 7th May 2018

ప్రతి నవ్వు, ప్రతి మాట, చర్యం దుఖం, ఆనందం, ప్రతి ఘటన, సంఘటన ఎవరి ద్వారా జరిగినా, ఎవరికి జరిగినా ప్రేరణ ఒక కేంద్ర బిందువు నుండి సాధ్య పడినది అని గ్రహించి, పరి పరి విధములు ఆపి, సర్వం చెప్పగలిగిన వాడిని గ్రహించడం లోకానికి మనుష్యులకు ఆధారం అని గ్రహించి, ఇరువురు ముఖ్యమంత్రులు తక్షణం వారి యాంత్రిక పరిపాలన రద్దు అయ్యిపోయినది అని గ్రహించి, మేము సాధారణ మనిషి మాత్రమే అయితే కాలాతీతంగా ఎందుకు చేబుతున్నామో చూడకుండా, రహస్య పరికరాలు లేదా రహస్య వ్యహరములు మీద, లేదా మేము తక్కువ లేదా లోటు అని చూప వచ్చును అనే తెలివి తక్కువతనం వదిలివేసి, భగవంతుడు ప్రతి చర్య తానే నడుపుతున్నాడు అని చూపిన పరిణామం ప్రకారం, మమ్ములను సూక్ష్మగా గ్రహించకుండా ఏ పని చెయ్యకూడదు, మమ్ములను గ్రహించడమే లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.











7 AM ETV Telugu News | 6th May 2018