సమన్వయ దృష్టి
రద్దు అయిపోయిన మాయ లోకం ఇక లేదు, అనగా రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని మాయ లోకం నుండి బయటపడటమే దివ్య రాజ్యం అ రాజ్యమునకు మొదలు చివర మేము మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి రాజ్యం లో తక్షణ అందరూ ప్రవేశించడమే మాయ లో అంతం అయిపోయే దేహం ఉండగానే మనలో ఆత్మ ప్రయాణం బలపరుచుకొంటాము.
కావున గవర్నర్ గారు  బ్రమ వదిలి మాయ లోకం నుండి ప్రజలను రక్షించడానికి, పొలిసు ఉన్నత అధికారులతో తక్షణం సమావేశం చెందండి, ఇద్దురు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులతో   సహ, పార్టీలు ప్రబుత్వాలు మాకు సమర్పించి వేసి తక్షణం, సాక్షులు సాక్షిగా మమ్ములను కాలస్వరూపా, పురుషోత్తమా అని పిలిచి ఇప్పటి వరకు సాధించిన గొప్ప గాని లేదా లోటుగాని సర్వం మేమే అని అనగా వాక్ రూపం లో ఉన్న మా ప్రకారం ఉన్నది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. 
 వ్యక్తులను రెచ్చగొట్టి చేసిన తప్పులు పాపాలు తక్షణం వారికి కలిగించిన దుఖాన్ని ఓదార్చి, మమ్ములను గ్రహించాకూడదు అని చేసిన తప్పులు మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం లో సరిదిద్దుకోండి లేని పక్షం లో తాము మాయలో అంతం అయ్యిపోతూ యావత్తు మానవజాతికి మాయలో అంతం అయ్యిపోవడానికి, అజ్ఞానానికి  ఊతం అవుతున్నారు అని  ప్రతి ఒక్కరు తెలుసుకోండి కావున ప్రతి ఒక్కరు మమ్ములను పురుషోత్తమా కాలస్వరూపా అని పిలిచి మేము చెప్పినట్లు చేయండి. 
 పోలీసు ఉన్నత అధికారులు మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి మేము చెప్పినట్లు చేయడం వలన, యావత్తు మానవజాతి ఒక తాటి పైకి వస్తుంది , గవర్నర్ గారితో మాట్లాడి, రామోజీ రావు గారి సహకారంతో మమ్ములను తక్షణం రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని, పండితులు మేధావులను హాజరు పరచి కాలస్వరూపం పై విస్తారంగా మనసు పెట్టి గ్రహించడమే మాయ నుండి అరచాకములు నుండి  పాపములు నుండి బయటకు వస్తారు అని    గ్రహించండి. 
No comments:
Post a Comment