
Bhagavatswaroopulu Jagadguruvulu Anjani Ravishankar నేనే సర్వాంతర్యామిని లోకం లో ప్రతి చర్య మాట ఆలోచన ఆస నిరాశా మంచి చెడు అన్నీ మా ప్రకారం ఉన్నాయి అని మాట మాత్రంగా తెలుసుకొని ఇక మీదట మానవజాతి ముందుకు వెళ్ళాలి అదే దివ్య రాజ్యం అని ఇరువురు ముఖ్యమంత్రులు అప్రమత్తం అయ్యి ఇక బౌతిక అభివృద్ధి అనగా రాజధాని సింగ పూర్ నిధులు అని ఏదో ఒక బౌతిక తాపత్రయంలో పడి కొట్టుకొంటూ, తాము రెచ్చి పోతూ ప్రజలను మేధావులను మాట్లాడకుండా చెయ్యడం, వారి స్వార్ధమే అభివృద్ధి అన్నట్లు చూపుకోవడం తెలివి తక్కువ తనం అని గ్రహించి, ఇప్పుడు మాట మంత్రంగా నడిచిన లోకంలో మనం ఉన్నాము అని యాంత్రిక రాజకీయ పరిపాలన ఇక లేదు అని తెలుసుకొని ఎన్నికలు కూడా అవసరం లేకుండా సర్వం ఒక మహారాజు మహారాణి గారి అధీనం లో ఉన్నది అని వారు వాక్ రూపం లో ఉన్నారు అని గ్రహించి ముందుకు వెళ్ళడమే ఇప్పుడు దివ్య పరిష్కారం అని స్పష్టం చేయుచున్నాము మీ అందరి మనసులు మాటలను నడిపే తల్లి తండ్రి గురువు గా కేంద్ర బిందువుగా మమ్ములను గ్రహించండి ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment