సమన్వయ దృష్టి
Letter No.16, dated :18/10/2018
Ref : లెటర్ నెంబర్: 14, తారీకు 20/9/2018, అగ్లములో ఆత్మీయ దేశ అద్ఖ్యక్షులు వారిని ఉద్దేశించినది (కాపీ బ్లాగ్లో ఉన్నది, ప్రింటు తీసుకొని అధికారికంగా భావించి గవర్నర్ గారి కదిలికతో మమ్ములను పరిగణించండి, అధికార, ప్రతి పక్ష పార్టీలు, ఇతర రాజకీయ నాయకులు మేధావులు, న్యాయ స్థానం సిట్టింగ్ జడ్జులు రాజభవన్ చేరుకొండి ,బౌతికాలు, వ్యక్తిగతాలు, రహస్య వ్యవహారాలు వదిలివేసి, అందరూ మేము సూచిస్తున్నట్లు ముందుకు రండి ఇదే మా దివ్య ఆశీస్సు).

FollowingFollowing @jssoldiers
More
దొంగ బిల్లులూ,డొల్ల కంపెనీల పేరుతో మన అధికారపార్టీ యంపీ సీయం రమేశ్ గారు అక్షరాలా 100 కోట్లు నొక్కేశారని,మొన్నటి ఐటీ దాడుల ద్వారా బయటపడింది. పార్టీ కాంట్రాక్టర్ కి వందల వేల కోట్లు దోచిపెడతారు, టిట్లీ తుఫాను భాధితులకి చేతిలో ఐదొందలు పెట్టి పండగ చెస్కోమంటారు!
3:29 PM - 18 Oct 2018
No comments:
Post a Comment